Category Archives: రాగం భూపాలం

రాగం భూపాలం

అబ్బూరి ఛాయాదేవి

పి.సత్యవతి పందొమ్మిది వందల అరవై డెబ్భై దశకాలలో వచ్చిన ”ప్రయాణం” ”సుఖాంతం” అనే రెండు కథలు పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి. ”ప్రయాణం” కథ ఒక గంభీరమైన సమస్యను తీసుకుని ఎలాంటి మెలోడ్రామా లేకుండా అండర్‌టోన్‌లో వ్రాసిన కథ.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

అబ్బూరి ఛాయాదేవి

పి.సత్యవతి పందొమ్మిది వందల అరవై డెబ్భై దశకాలలో వచ్చిన ”ప్రయాణం” ”సుఖాంతం” అనే రెండు కథలు పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

అబ్బూరి ఛాయాదేవి

పి.సత్యవతి పందొమ్మిది వందల అరవై డెబ్భై దశకాలలో వచ్చిన ”ప్రయాణం” ”సుఖాంతం” అనే రెండు కథలు పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

అబ్బూరి ఛాయాదేవి

పి.సత్యవతి పందొమ్మిది వందల అరవై డెబ్భై దశకాలలో వచ్చిన ”ప్రయాణం” ”సుఖాంతం” అనే రెండు కథలు పాఠకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

శివరాజు సుబ్బలక్ష్మి

పి. సత్యవతి స్వాతంత్య్రానికి పూర్వమూ, తరువాతి తొలి దినాలలోనూ ఆంధ్రదేశంలో గ్రామీణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్లల జీవితాలను రికార్డు చేసిన కథలు శివరాజు సుబ్బలక్ష్మిగారివి.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

ఇల్లిందల సరస్వతీదేవి

పి. సత్యవతి స్వాతంత్య్రానికి పూర్వమే తెలుగుసాహితీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు అన్ని ప్రక్రియలనూ విస్తృతంగా స్పృశించి వందలాది కథలూ, కొన్ని నవలలూ లెక్కకు మిక్కిలి వ్యాసాలూ, రేడియో నాటికలూ వ్రాసిన ఇల్లిందల సరస్వతీదేవి రచయిత్రే కాక క్రియాశీలి కూడా.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

చాగంటి తులసి

పి. సత్యవతి ”వలయం” ”తిరోగామి” వంటి ఆలోచింపచేసిన కథలు వ్రాసిన చాగంటి తులసి 1946లో బాలపత్రికలో మొదటికథ వ్రాశారు.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

తురగా జానకీరాణి

పి. సత్యవతి స్వాతంత్య్రానంతర తొలి తెలుగు కథా రచయిత్రులలో ప్రసిద్ధులైన జానకీరాణి, గాయని, నర్తకి, వక్త కూడా.

Share
Posted in రాగం భూపాలం | 1 Comment

డా. పి.యశోదారెడ్డి

డా. పి.సత్యవతి 1960లలోనే పి. యశోదారెడ్డి పాఠకులను కుచ్చుల సవారికచ్చెరంలో మెత్తలు పరిచి కూచోపెట్టి బిజినాపల్లి తీసుకువెళ్ళి అక్కడి చిత్రాలన్నీ తీరొక్కటిగా అచ్చమైన తెలంగాణా నుడికారంలో చెప్పారు.

Share
Posted in రాగం భూపాలం | Leave a comment

ఐ.వి.ఎస్‌.అచ్యుతవల్లి

పి.సత్యవతి భావుకతతో కూడిన గ్రామీణ జీవన చిత్రణ, ప్రకృతి వర్ణనలు, సంస్కృత భాషాభినివేశం, సంగీతంలో అభిరుచి, ప్రవేశం, పరిజ్ఞానం కలిస్తే ఐ.వి.ఎస్‌. అచ్యుతవల్లి, 1954లోనే తొలికథ ”జగతి” పత్రికలో వ్రాశారు.

Share
Posted in రాగం భూపాలం | 1 Comment

కె. రామలక్ష్మి

పి.సత్యవతి తన అభిప్రాయాలను సూటిగా నిర్మొహమాటంగా ఒకింత హాస్యం రంగరించి చెబుతూ, జవాబుల శీర్షికతో అనేకమంది పాఠకులను ఆకట్టుకుని,

Share
Posted in రాగం భూపాలం | 3 Comments

పి.సరళాదేవి

పి.సత్యవతి పంథొమ్మిదివందల యాభై అరవై దశకాలలో ఖాసా సుబ్బారావుగారు సంపాదకులుగా వున్న తెలుగు స్వతంత్ర, ఆ పైన గోరాశాస్త్రి,

Share
Posted in రాగం భూపాలం | 2 Comments

వాసిరెడ్డి సీతాదేవి

పి.సత్యవతి స్వాతంత్య్రానంతర తొలి కథా రచయిత్రులలో ఒకరైన సీతాదేవి నవలారచయిత్రిగా ప్రఖ్యాతి పొందినప్పటికీ 1952లో రచన ప్రారంభించింది

Share
Posted in రాగం భూపాలం | 1 Comment

నిడదవోలు మాలతి

పి.సత్యవతి పంధొమ్మిదివందల యాభైల్లో కథలు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు తన స్వంత వెబ్‌ పత్రికలు తెలుగు, ఇంగ్లీషు తూలికలు నిర్వహిస్తూ,

Share
Posted in రాగం భూపాలం | 4 Comments

ఆచంట శారదాదేవి

పి.సత్యవతి రవీంద్రనాథ్‌ టాగోర్‌, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చెహోవ్‌, కాథరీన్‌ మాన్స్‌ ఫీల్డ్‌లను అభిమానించే ఆచంట శారదాదేవి కథలలో ఒక విషాదపు జీర అలముకుని వుంటుంది.

Share
Posted in రాగం భూపాలం | 1 Comment

ఆర్‌. వసుంధరాదేవి

పి.సత్యవతి స్వానుభవ సంపదా, అన్వేషణా తృష్ణా, అధ్యయన తత్పరతల నించీ వెలువడిన తాత్విక చింతనా పరిమళాలు,

Share
Posted in రాగం భూపాలం | Leave a comment