Monthly Archives: February 2014

అందరూ స్త్రీలే ఎంపికైన పంచాయితి

గాంధారి మండలం నిజాబాద్‌ జిల్లాలో స్త్రీల అక్షరాస్యత మరియు అభివృద్ధి సూచికలలో వెనకబడి ఉన్న మండలాలలో మొదటిది. గాంధారి మండలంలోని చద్మల్‌ గ్రామపంచాయితీ జిల్లా కేంద్రం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Share
Posted in గ్రామీణ మహిళావరణం | Leave a comment

బడుగు జీవుల వెతలు

– శీలా సుభద్రాదేవి డి. సుజాతాదేవి పేరు వింటే సాహిత్య రంగంలో కొందరు ‘ఆమె బాల సాహిత్య రచయిత్రి కదా’ అంటారు. మరికొందరు ”గేయాలు రాస్తుంది” అంటారు. తమ రచనలు తప్ప ఇతరుల రచనలు చదివే అలవాటు లేనివాళ్ళు ”ఎవరామె ఏమిటి రాసింది? ”ఎప్పడూ పేరు విన్నట్లు లేదే?” అని కూడా అంటారు.

Share
Posted in వ్యాసం | Leave a comment