”చిరంజీవి సాహిత్య సమాలోచనం” గ్రంథావిష్కరణ

శ్రీ మానస ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ శ్రీ త్యాగరాయ గానసభలో శ్రీమతి శారదా శ్రీనివాసన్‌, లీలాకుమారి సంయుక్తంగా రచించిన ”చిరంజీవి సాహిత్య సమాలోచనం” గ్రంథం ఆవిష్కరణ సభ 22-4-2015 న జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పూర్వఅధ్యక్షులు ఆచార్య ఎన్వీ రామారావు అధ్యక్షతన జరిగిన నాటి సభకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డా|| .వి. రమణాచారి ముఖ్య అతిథిగా హాజరై ”చిరంజీవి సాహిత్య సమాలోచనం” గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన మౌనఋషి చిరంజీవి అని, ఆయన జీవనాన్ని, సాహిత్యాన్ని ఓ నిద్ధాంత గ్రంథంలా రచించిన శారద, లీలాకుమారి లిరువురూ అభినందనీయులని అన్నారు. అనంతరం గ్రంథకర్తలను ఘనంగా సత్కరించారు. పుస్తకాన్ని పరిచయం చేనిన ప్రముఖ నినీ రచయిత చైతన్యప్రసాద్‌ మాట్లాడుతూ- నాటకం రానినా, నవల రానినా సమాజహితం కోసమే అన్న చిరంజీవి, మార్కి ్సష్టు భావజాలంతో తన సునిశిత పరిశీలనతో, ఉత్తమ స్వర ప్రయోక్తగా ఆకాశవాణికి, తెలుగు సాహిత్యానికి పేరు తెచ్చారన్నారు. ఇంకాసభలో సాహితీవేత్తలు వలేటి గోపీచంద్‌, రఘుశ్రీ, సుధామ, గ్రంథకర్తలు ప్రసంగించారు. తొలుత చిరంజీవి చిత్రపటానికి పుష్పమాలవేని, జ్యోతి ప్రకాశనం గావించిన డా|| రమణాచారి, చిరంజీవి కుమారుడు చైతన్యను సంస్థల పక్షాన సత్కరించారు.

Share
This entry was posted in సాహిత్య వార్తలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.